తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ అధికారులు సీజ్ చేశారు. కర్నూలు సరిహద్దు పంచలింగాల వద్ద చేపట్టిన తనిఖీల్లో లారీకి కింద భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సుల్లో మద్యం రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సెబ్ సీఐ రవిచంద్ర అరెస్ట్ చేశారు. రెండు లారీలను, 400 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
పంచలింగాల వద్ద 400 సీసాల తెలంగాణ మద్యం పట్టివేత - పంచలింగాల వద్ద తెలంగాణ మద్యం వార్తలు
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని కర్నూలు సరిహద్దు పంచలింగాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 400 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Breaking News
TAGGED:
పంచలింగాల వద్ద తెలంగాణ మద్యం