కర్నూలు జిల్లా నంద్యాల పోలీసులు ఓ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ప్రదమనంది సమీపంలో గత పది రోజులుగా జేసీబీ అక్కడే ఉండిపోయింది. ఎవరూ తీసుకెళ్లకపోవడాన్ని గమనించిన మూడో పట్టణ పోలీసులు.. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
10 రోజులుగా రోడ్డుపైనే జేసీబీ... స్వాధీనం చేసుకున్న పోలీసులు - The police seized news updated
కర్నూలు జిల్లాలో ప్రదమనంది సమీపంలో కొన్ని రోజులుగా ఉండిపోయిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
10 రోజులుగా రోడ్డుపైనే జేసీబీ