ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ బంగారం విక్రయించిన నిందితుడి అరెెస్ట్

నకిలీ బంగారంను విక్రయించిన  నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 లక్షల 50 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Aug 2, 2019, 7:51 PM IST

నకిలీ బంగారం విక్రయించిన నిందితుడిని అరెెస్ట్ చేసిన పోలీసులు

నకిలీ బంగారం విక్రయించిన నిందితుడి అరెెస్ట్

జనవరిలో నగరంలోని రామలింగేశ్వరనగర్‌కు చెందిన అనంతయ్యకు నిందితుడు నకిలీ బంగారాన్ని విక్రయించి ఏడు లక్షల రూపాయలు తీసుకెళ్లాడు... ఈ ఘటనపై నిందితుడు కర్ణాటకకు చెందిన సురేష్‌పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి.. అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 లక్షల 50 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details