కర్నూలు ప్రమాద ఘటనపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.
కర్నూలు మృతులకు ప్రధాని సంతాపం - karnool accident news
కర్నూలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
![కర్నూలు మృతులకు ప్రధాని సంతాపం PM Condolence on karnool accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10621941-133-10621941-1613288541894.jpg)
కర్నూలు మృతులకు ప్రధాని సంతాపం