ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంది దాడిలో వృద్ధురాలికి గాయాలు - dhone

డోన్​లో ఓ పంది స్వైరవిహారం చేసింది. రాఘవేంద్రస్వామి ఆలయం వీధిలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచింది.

పంది దాడిలో వృద్ధురాలికి గాయాలు

By

Published : May 7, 2019, 6:30 PM IST

పంది దాడిలో వృద్ధురాలికి గాయాలు

కర్నూలు జిల్లా డోన్​లో ఓ పంది జనాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. రాఘవేంద్రస్వామి ఆలయం వీధిలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచింది. వీధిలో వెళ్తుండగా హఠాత్తుగా ఆమెపైకి ఎగబడింది. బాధితురాలి అరుపులతో స్థానికులు వెంటనే స్పందించారు. తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. పట్టణంలో రోడ్లపై పందుల సంచారంతో ఎంతోమంది వాహనదారులకు గాయాలయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... స్పందించడం లేదని ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details