కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్లో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. ఎస్ఐ రామసుబ్బయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అనుసరిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని సూచించారు.
'మాస్కులు కట్టుకుంటాం... సామాజిక దూరం పాటిస్తాం' - కర్నూలులో కరోనా కట్టడికి ప్రజలు ప్రతిజ్ఞ
కరోనా వ్యాప్తి నివారణకు ఓ ఏస్ఐ వినూత్న ప్రయత్నం చేశారు. ప్రజలు కట్టుబడి ఉండేందుకు.. వారిచేత ప్రతిజ్ఞ చేయించారు.
!['మాస్కులు కట్టుకుంటాం... సామాజిక దూరం పాటిస్తాం' People pledge to prevent corona at godekal in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6628525-541-6628525-1585804288295.jpg)
People pledge to prevent corona at godekal in kurnool district
TAGGED:
కర్నూలులో కరోనా వార్తలు