ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 2, 2020, 5:39 PM IST

ETV Bharat / state

పాణ్యంలో అన్నదానం... దాతల సహాయం

కరోనా వైరస్ నేపథ్యంలో హోటళ్లు బంద్ కావడంతో అత్యవసర సేవలు చేస్తున్న సిబ్బందిని పలువురు దాతలు ఆదుకుంటున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో ప్రభుత్వాసుపత్రి ఎదుట.. రోగులకు, వారి సహాయకులకు అన్నదానం చేశారు.

people Distribute food at panyam
పాణ్యంలో అన్నదానం

లాక్​డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలు చేస్తున్న సిబ్బందికి దాతలు సహాయం అందిస్తున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో ఓ దంపతులు ఆటోలో ఆహార పొట్లాలను, మంచి నీటి ప్యాకెట్లు రోడ్డుపై ఉన్న వారికి ఇచ్చారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలీసులకు అరటి పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details