ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తి శ్రద్ధలతో పీర్ల నిమజ్జనం.. - కర్నూలు

పీర్ల నిమజ్జనం సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. అన్ని మతాల వారు ఈ పండుగలో పాల్గొని ఐక్యతను చాటారు.

పీర్ల నిమజ్జనం

By

Published : Sep 12, 2019, 12:59 PM IST

పీర్ల నిమజ్జనం
మొహరం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో పీర్ల నిమజ్జనం భక్తి శ్రద్ధలతో సాగింది. మసీదుల దగ్గర కొలువుతీరిన పీర్ల స్వాములను హిందూ-ముస్లింలు దర్శించుకున్నారు. పీర్ల స్వాములకు మొక్కులు సమర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మసీదుల దగ్గర ఏర్పాటు చేసిన నిప్పుల కొలిమిలో స్వాములు నడుచుకుంటూ వెళ్లి త్యాగాన్ని చాటిచెప్పారు. కుల మతాలకు అతీతంగా భక్తులంతా పీర్ల ఊరేగింపులో పాల్గొనగా రంగులు చల్లుకుంటూ ఐక్యతను చాటారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details