ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో వేరుశనగ రైతుల సందడి - kurnool latest updates

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో సందడి నెలకొంది. ఆదివారం సంత కావటంతో పెద్ద సంఖ్యలో రైతులు వేరుశనగను విక్రయించేందుకు వచ్చారు.

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరశనగ రైతుల సందడి
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరశనగ రైతుల సందడి

By

Published : Nov 8, 2020, 7:59 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ ఆదివారం సంత కావటంతో కళకళలాడింది. వేరుశనగను విక్రయించేందుకు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. 8,034 బస్తాల వేరుశనగను అమ్మడానికి రైతులు మార్కెట్​కు తీసుకువచ్చారు. క్వింటా వేరుశనగ ధర రూ.5,694 కాగా.. కనిష్ట ధర రూ.2,812 పలికింది.

ABOUT THE AUTHOR

...view details