ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా: శైలజానాథ్​ - కర్నూలు తాజా సమాచారం

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ప్యాపిలి టమాటా మార్కెట్​కు వెళ్లిన ఆయన... రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

pcc chief
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా: పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​

By

Published : Dec 31, 2020, 11:58 AM IST

కర్నూలు జిల్లా ప్యాపిలి టమాటా మార్కెట్​లో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పర్యటించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా టమోటా ధరలు పడిపోవటంతో.. కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని రైతులు వాపోయారు. వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని శైలజానాథ్​ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details