ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పత్తికొండ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్​గా లక్ష్మీదేవి - పత్తికొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా లక్ష్మీదేవి

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్​గా లక్ష్మీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

pathikonda market committee
pathikonda market committee

By

Published : Jun 10, 2020, 12:59 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్​గా లక్ష్మీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో అధికారులు పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details