ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాణ్యం సీటు నాదే!

రాబోయే ఎన్నికల్లో పాణ్యం నుంచి తెదేపా నుంచి పోటీ చేసే అవకాశం తనకే వస్తుందని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెదేపాలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో స్పందించారు.

By

Published : Feb 27, 2019, 5:19 PM IST

ఏరాసు ప్రతాపరెడ్డి

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి
కర్నూలు జిల్లా పాణ్యం సీటు తనకే వస్తుందని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పాణ్యం ప్రస్తుత ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెదేపాలోకి వస్తున్నారని వస్తున్న వార్తలపై ఏరాసు స్పందించారు. గౌరు దంపతులు పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఒకవేళ మారినా.. చంద్రబాబు తనకు అన్యాయం చేయరన్నారు. 5 సంవత్సరాలుగా పాణ్యం అభివృద్ధికి చాలాకార్యక్రమాలు చేపట్టానని.. పార్టీ సీటు తనకే వస్తుందని చెప్పారు.ఇవి కూడా చదవండి

గౌరు దారి ఎటో?

ABOUT THE AUTHOR

...view details