మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి
పాణ్యం సీటు నాదే! - chandrababu
రాబోయే ఎన్నికల్లో పాణ్యం నుంచి తెదేపా నుంచి పోటీ చేసే అవకాశం తనకే వస్తుందని మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెదేపాలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో స్పందించారు.
![పాణ్యం సీటు నాదే!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2564058-663-e98d8e4d-73ca-494a-b809-14c22cbafaf0.jpg)
ఏరాసు ప్రతాపరెడ్డి