ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 31, 2019, 7:29 PM IST

ETV Bharat / state

ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్​..!

రాష్ట్రంలో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కర్నూలులో క్వింటా ఉల్లి గరిష్ఠంగా రూ.6,250 ధర పలుకగా.. కనిష్ఠంగా రూ.2030కి అమ్ముడుపోయింది. నిన్న క్వింటా రూ.7780 రూపాయలకు ఉండగా ఇవాళ రూ.1,500 వరకూ తగ్గింది. దాదాపు 116 క్వింటాళ్ల ఉల్లి వ్యవసాయ మార్కెట్​కు వచ్చింది.

ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్​..!
ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతున్నాయ్​..!

కర్నూలులో తగ్గిన ఉల్లి ధరలు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details