ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సు, బైక్ ఢీ...వ్యక్తి మృతి - undefined

బస్సు, ద్విచక్రవాహనాన్ని ఢీకోనటంతో... మన్​సూర్ అనే విద్యార్థి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా గుత్తి పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది.

బస్సు, బైక్ ఢీ...వ్యక్తి మృతి

By

Published : Aug 27, 2019, 12:21 AM IST

బస్సు, బైక్ ఢీ...వ్యక్తి మృతి

కర్నూలు నగర సమీపంలో గుత్తి పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాల బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో మన్‌సూర్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నూలు మెడికల్ కళాశాలలో డిప్లమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని స్నేహితులు తెలిపారు. స్వచ్ఛంద రక్తదాతగా మన్​సూర్ అనేక సార్లు రక్తదానం చేశారన్నారు.

ABOUT THE AUTHOR

...view details