ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2019, 7:34 PM IST

ETV Bharat / state

ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు...

ప్లాస్టిక్​ వద్దు- పర్యావరణమే ముద్దు అంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ నిషేదంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పురపాలక కమిషనర్​ వెంకట కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని పొదుపు సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు.

కర్నూలులో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన సదస్సు

కర్నూలులో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన సదస్సు

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సును నిర్వహించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించిన ఈ సదస్సుకు కమిషనర్ వెంకట కృష్ణ, పట్టణ సీఆర్పీలు హజరయ్యారు. పొదుపు సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేదిద్దాం- పర్యావరణాన్ని కాపాడుదాం అని ఆయన సూచించారు. నవంబర్ 15వ తేదీ తరువాత ఎవరైనా ప్లాస్టిక్​ని వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండ:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details