ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సును నిర్వహించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించిన ఈ సదస్సుకు కమిషనర్ వెంకట కృష్ణ, పట్టణ సీఆర్పీలు హజరయ్యారు. పొదుపు సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేదిద్దాం- పర్యావరణాన్ని కాపాడుదాం అని ఆయన సూచించారు. నవంబర్ 15వ తేదీ తరువాత ఎవరైనా ప్లాస్టిక్ని వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండ:
ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు... - ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన సదస్సు
ప్లాస్టిక్ వద్దు- పర్యావరణమే ముద్దు అంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పురపాలక కమిషనర్ వెంకట కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని పొదుపు సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు.
కర్నూలులో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన సదస్సు