ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థి మృతిపై నంద్యాల డీఎస్పీ విచారణ - dsp investigation in panyam

కర్నూలు జిల్లా పాణ్యంలోని ప్రైవేటు పాఠశాలలో సాంబారులో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనపై నంద్యాల డీఎస్పీ విచారణ చేపట్టారు.

విద్యార్థి మృతిపై నంద్యాల డీఎస్పీ విచారణ

By

Published : Nov 15, 2019, 8:20 AM IST

విద్యార్థి మృతిపై నంద్యాల డీఎస్పీ విచారణ
కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాంబార్​లో పడి యూకేజి విద్యార్థి మృతి చెందిన ఘటనపై నంద్యాల డీఎస్పీ విచారణ చేపట్టారు. పాఠశాల విద్యార్థులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. మరో వైపు విద్యార్థి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని... విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు నిరసనకు దిగాయి. వెంటనే పాఠశాల గుర్తింపు రద్దు చేసి.. యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్​ చేశాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details