కర్నూలు జిల్లా నంద్యాల రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యావసర సరకులు పంపిణీ చేయడం లేదని ప్రజలు వాపోయారు. సలింనగర్లో ప్రజలు నిరసన చేపట్టారు. అధికారులకు సమస్యపై ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న రెండు దుకాణాలు తెరిస్తే సమస్య ఉండదన్నారు. పోలీసులు వారికి నచ్చచెప్పి.. గృహాలకు పంపించారు.
రెడ్ జోన్లో నిత్యావసరాలకు ఇక్కట్లు - commodities to people at nandhyala
కర్నూలు జిల్లా నంద్యాల రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యావసర సరకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్న రెండు దుకాణాలు తెరవాలని అధికారులను కోరుతున్నారు.

రెడ్ జోన్లో నిత్యావసర సరకులకు ప్రజల ఇక్కట్లు