కర్నూలు జిల్లా నంద్యాల కూరగాయల మార్కెట్ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని శాసనసభ్యుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. నిధులు వెచ్చించడానికి ఏమాత్రం వెనుకాడబోమని అన్నారు. మార్కెట్ ఆధునికీకరణలో భాగంగా నంద్యాలలో కోటి రూపాయలతో నిర్మించిన కూరగాయల విక్రయ షెడ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
'నంద్యాల కూరగాయల మార్కెట్ను అభివృద్ధి చేస్తాం' - nandhrala vegetable market latest news
కర్నూలు జిల్లా నంద్యాల కూరగాయల మార్కెట్ షెడ్ను స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి ప్రారంభించారు. మార్కెట్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
!['నంద్యాల కూరగాయల మార్కెట్ను అభివృద్ధి చేస్తాం' nandhrala vegetable market opened by mla shilpa ravi kishore in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10018738-483-10018738-1608998753555.jpg)
ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి