ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 5, 2022, 10:44 AM IST

Updated : Mar 5, 2022, 1:04 PM IST

ETV Bharat / state

Suicide: కర్నూలులో దారుణం.. ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకిన తల్లి

Mother and children jumps into well
ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకిన తల్లి

10:36 March 05

పిల్లలు మృతి, తల్లి పరిస్థితి విషమం

ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకిన తల్లి

Mother and children jumps into well: కర్నూలు జిల్లా పూలతోటలో విషాదం నెలకొంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి మనీషా అనే మహిళ.. ఓ పాడుబడిన బావిలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు పునీత్‌రెడ్డి, దేవశ్రీ మరణించగా.. మనీషాను స్థానికులు కాపాడారు. 2016లో పవన్‌కుమార్‌రెడ్డితో మనీషాకు వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో పుట్టింటికి చేరుకున్న మనీషా.. .పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది.

ఇదీ చదవండి:తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి

Last Updated : Mar 5, 2022, 1:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details