కర్నూలు జిల్లా ఆదోనిలో భక్తి శ్రద్ధల మధ్య మొహరం జరిగింది. పట్టణంలోని ఖాజీపుర ప్రాంతంలో పీర్ల దేవుళ్ల ముందు హస్సన్, హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ భక్తులు మాతం నిర్వహించారు. ఈ కార్యక్రమం చూడటానికి పీర్ల చావిడికి భక్తులు తరలివచ్చారు. నూనె గేరీ, బోయగేరీ ,శివారు కొండ పై పీర్ల పూజలు చేసి భక్తులు మొక్కులు చెలించుకున్నారు.
ఆదోనిలో భక్తి శ్రద్ధలతో మొహరం - news on moharam at adhoni
కర్నూలు జిల్లా ఆదోనిలో మొహరం సందర్భంగా భక్తులు మాతం నిర్వహించారు. నూనె గేరీ, బోయగేరీ, శివారు కొండ పై పీర్ల పూజలు చేసి భక్తులు మొక్కులు చెలించుకున్నారు.
![ఆదోనిలో భక్తి శ్రద్ధలతో మొహరం moharam at adhonni](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8620562-297-8620562-1598834415735.jpg)
ఆదోనిలో భక్తి శ్రద్ధలతో మొహరం