కర్నూలు జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని 14 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లిన వారు.. ఓటు వేయటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. లారీలు, టెంపో వాహనాల్లో స్వస్థలాలకు వస్తున్నారు.
ఆలూరు: