ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2020, 3:12 PM IST

ETV Bharat / state

స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీల నిరసన

కర్నూలు జిల్లా గడివేములలో లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు ఆందోళన చేశారు. తమను స్వరాష్ట్రాలకు చేర్చాలంటూ నిరసన చేపట్టారు.

Migrant laborers protest against repatriation in gadivemula kurnool district
స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీల నిరసన

కర్నూలు జిల్లా గడివేములలో ఉన్న జిందాల్ పరిశ్రమ వద్ద బీహార్​కు చెందిన వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సొంత గ్రామాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details