కర్నూలు జిల్లా నంద్యాలలో తిరువీధి వెంకటసుబ్బయ్య (70) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్లో టీ దుకాణం వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కత్తితో దాడి చేసి హతమార్చారు. ఈ దాడిలో మరో వ్యక్తికి గాయపడ్డాడు. వెంకట సుబ్బయ్య చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
MURDER: నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య..ఎవరి పని..ఎందుకు? - kurnool district crime news
![MURDER: నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య..ఎవరి పని..ఎందుకు? నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13075381-16-13075381-1631719438907.jpg)
నంద్యాలలో వ్యక్తి దారుణ హత్య
20:32 September 15
KNL Murder Breaking
Last Updated : Sep 15, 2021, 10:47 PM IST