ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో అడుగంటుతున్న జలాశయాలు - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లాలోని ప్రధాన జలాశయాలు అడుగంటాయి. గాలేరు- నగరి సుజల స్రవంతి పథకంలో భాగమైన గోరుకల్లు జలాశయం డెడ్ స్టోరేజికి చేరుకుంది. గతేడాది జలాశయంలో గరిష్ఠంగా 8 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ప్రస్తుతం జలాశయంలో నీరు లేని కారణంగా... తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాణ్యం నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు.

అడుగంటుతున్న కర్నూల్లో ప్రధాన జలాశయాలు

By

Published : Jul 25, 2019, 8:03 PM IST

Updated : Jul 25, 2019, 8:58 PM IST

.

అడుగంటుతున్న కర్నూల్లో ప్రధాన జలాశయాలు
Last Updated : Jul 25, 2019, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details