ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 24, 2019, 1:01 PM IST

ETV Bharat / state

ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్ మాయలో కర్నూలు

ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్ ఆనంద్ మాయాజాలం అందరిని అబ్బురపరిచింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ.డాక్టర్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.

magic show held on jadugar anand in karnool district

కర్నూల్లో మాంత్రికుడు జాదూగర్ ప్రదర్శన...

కర్నూలులో ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్ ఆనంద్ ప్రదర్శనను ఎంపీ డాక్టర్.సంజీవ్ కుమార్ ప్రారంభించారు.ప్రపంచ ప్రసిద్ది చెందిన జాదూగర్ ఆనంద్ ప్రదర్శనలను కర్నూలు ప్రజలు తిలకించే అవకాశం రావడం ఓ అనుభూతిగా మిగిలిపోతుందని ఎంపీ పేర్కొన్నారు.జాదూగర్ ఆనంద్ భారతీయుడు అయినందుకు ప్రతి ఒక్కరు గర్వించాలన్నారు.ఈ సందర్భంగా ఆనంద్ చేసిన ప్రదర్శనలునగరవాసులను కట్టిపడేశాయి.ఈ మ్యాజిక్ షో కు అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details