ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2021, 10:25 PM IST

Updated : Apr 28, 2021, 1:18 AM IST

ETV Bharat / state

నేటి నుంచి ఎమ్మిగనూరులో లాక్​డౌన్

కరోనా కేసులు అధికమవుతున్న కారణంగా.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేటి నుంచి లాక్​డౌన్ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని వ్యాపారస్తులతో సమావేశమై.. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.

lock down at emmiganur
lock down at emmiganur


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేటి నుంచి.. లాక్ డౌన్ విధిస్తున్నట్లు తహశీల్దార్ జయన్న, సీఐ శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్​లో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పట్టణంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Last Updated : Apr 28, 2021, 1:18 AM IST

ABOUT THE AUTHOR

...view details