ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైద్య కళాశాలకు మరోచోట భూములు కేటాయించాలి' - నంద్యాలలో సీఐటీయూ ఆందోళనలు

కర్నూలు జిల్లా నంద్యాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి సంబంధించిన భూమిని ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కేటాయించటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.

'వైద్యకళాశాల ఏర్పాటుకు మరోచోట భూములు తీసుకోవాలి'
'వైద్యకళాశాల ఏర్పాటుకు మరోచోట భూములు తీసుకోవాలి'

By

Published : Dec 14, 2020, 6:22 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి సంబంధించిన 50 ఎకరాల భూమిని ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కేటాయించటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ...కార్మికులు పంట పొలాల్లో అన్నం తింటూ 34వ రోజు ఆందోళన చేపట్టారు. వైద్యకళాశాల ఏర్పాటుకు మరోచోట భూములు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details