ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో చొరబడ్డారు...భూరికార్డులు ఎత్తుకెళ్లారు..! - land records has been stolen at kurnool district dornapadu

కర్నూలు జిల్లా దొర్నిపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు కార్యాలయంలోని బీరువాలు పగలగొట్టి భూరికార్డులను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

land records has been stolen at kurnool district dornipadu
కర్నూలు దొర్నిపాడు తహసిల్దార్ కార్యాలయంలో చోరి

By

Published : Nov 26, 2019, 1:33 PM IST

కర్నూలు దొర్నిపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీ

కర్నూలు జిల్లా దొర్నిపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు కార్యాలయంలోని బీరువాలు పగలగొట్టి అందులోని భూమి రికార్డులను చెల్లాచెదురుగా పడేసి...కొన్ని గ్రామాల రికార్డులను ఎత్తుకెళ్లారు. వీటితోపాటు 16 బ్యాటరీలను దొంగిలించారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details