ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధులకు మధ్యాహ్నం వచ్చినందుకు.. సీఐకి ఏమైందంటే? - kurnool latest news

సొంత పని నిమిత్తం వెళ్లిన.. ఓ సీఐకి చేదు అనుభవం ఎదురైంది. శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ... పై అధికారి ఆదేశాలు జారీ చేశారు.

kurnool 3 town ci suspended by sp

By

Published : Oct 14, 2019, 12:26 PM IST

విధులకు మధ్యాహ్నం వచ్చినందుకు.. సీఐకి ఏమైందంటే?

విధులకు ఆలస్యంగా హాజరైనందుకు ఓ సీఐపై కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కర్నూలు ముడో టౌన్​ సీఐ రామకృష్ణారెడ్డి సొంత పని నిమిత్తం రెండు రోజులు సెలవుపై వెళ్లారు. ఈక్రమంలో శనివారం ఉదయం విధులకు హజరుకావాల్సి ఉండగా.... మధ్యాహ్నం వచ్చారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. సీఐని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముడో టౌన్​ సీఐగా ఓబులేసును నియమించారు.

ABOUT THE AUTHOR

...view details