విధులకు ఆలస్యంగా హాజరైనందుకు ఓ సీఐపై కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కర్నూలు ముడో టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి సొంత పని నిమిత్తం రెండు రోజులు సెలవుపై వెళ్లారు. ఈక్రమంలో శనివారం ఉదయం విధులకు హజరుకావాల్సి ఉండగా.... మధ్యాహ్నం వచ్చారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. సీఐని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముడో టౌన్ సీఐగా ఓబులేసును నియమించారు.
విధులకు మధ్యాహ్నం వచ్చినందుకు.. సీఐకి ఏమైందంటే? - kurnool latest news
సొంత పని నిమిత్తం వెళ్లిన.. ఓ సీఐకి చేదు అనుభవం ఎదురైంది. శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ... పై అధికారి ఆదేశాలు జారీ చేశారు.
![విధులకు మధ్యాహ్నం వచ్చినందుకు.. సీఐకి ఏమైందంటే?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4744714-13-4744714-1571027320049.jpg)
kurnool 3 town ci suspended by sp
విధులకు మధ్యాహ్నం వచ్చినందుకు.. సీఐకి ఏమైందంటే?
ఇదీ చదవండి: