ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్మాను దానం చేసిన కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ - corona virus

కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ప్లాస్మాను దానం చేశారు. ఆయన ఈ మధ్యనే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

Kodumuru MLA Dr Sudhakar
Kodumuru MLA Dr Sudhakar

By

Published : Jul 28, 2020, 5:11 PM IST

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ప్లాస్మా దానం చేశారు. ఈ మధ్యనే ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. కొవిడ్ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details