ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రీ భ్రమరాంబ'కు బంగారు ఖడ్గం - 'శ్రీ భ్రమరాంబ'కు బంగారు ఖడ్గం

శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి 235 గ్రాముల బంగారు ఖడ్గాన్ని ... అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సమర్పించారు.

'శ్రీ భ్రమరాంబ'కు బంగారు ఖడ్గం

By

Published : Aug 29, 2019, 11:21 PM IST

'శ్రీ భ్రమరాంబ'కు బంగారు ఖడ్గం

కర్నూలు జిల్లా శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి... అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి బంగారు ఖడ్గం సమర్పించారు. 235 గ్రాములతో తయారు చేసిన ఈ ఖడ్గానికి... ఇరు వైపులా సింహ లలాటాలు, రెండు తెలుపు రాళ్లు, పచ్చ రాళ్లను పొదిగించారు. ఈ ఖడ్గాన్ని ఆలయ ఈవో రామారావుకు అందజేశారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలను అందించారు. ఖడ్గం విలువ 9 లక్షల 45 వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details