ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదుపరుల అవగాహన సదస్సుకు విశేష స్పందన - కర్నూల్​లో మదుపరుల అవగాహన సదస్సు

ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, జన్​మని సంయుక్తంగా.. కర్నూలులో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది. నిపుణులు హాజరై.. స్టాక్ మార్కెట్ల పెట్టుబడులు, దేశం మీద ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని వివరించారు. ఈ సదస్సుకు మంచి స్పందన లభించింది.

investors awareness camp at kurnool
మదుపరుల అవగాహన సదస్సుకు విశేష స్పందన

By

Published : Dec 29, 2019, 1:07 PM IST

మదుపరుల అవగాహన సదస్సుకు విశేష స్పందన

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details