ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలుగుభాషను అధికార, ప్రతిపక్షాలు గౌరవించాలి: ఎంపీ టీజీ వెంకటేష్

తెలుగు భాషను ప్రభుత్వ, ప్రతిపక్షాలు గౌరవించాలని ఎంపీ టీజీ వెంకటేష్ ఆకాక్షించారు. కర్నూలులోని కేవీఆర్​ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమాలోచన సదస్సుకు ఆయన హాజరయ్యారు. తెలుగులో అసభ్య పదజాలాన్నివిడిచిపెట్టి భాష గౌరవాన్ని కాపాడాలన్నారు.

By

Published : Feb 26, 2020, 6:57 PM IST

Published : Feb 26, 2020, 6:57 PM IST

Telugu  History and Culture Review
కేవీఆర్‌ కళాశాలలో అంతర్జాతీయ తెలుగుసాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమాలోచన సదస్సు

కేవీఆర్‌ కళాశాలలో అంతర్జాతీయ తెలుగుసాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమాలోచన సదస్సు

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details