ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 29, 2020, 6:12 PM IST

Updated : Nov 29, 2020, 10:33 PM IST

ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలకు స్వల్పంగా పెరిగిన భక్తుల సంఖ్య

తుంగభద్ర పుష్కరాలు చివరి దశకు చేరుకోవటంతో ఆదివారం భక్తుల సంఖ్య పెరిగింది. మంత్రాలయం, సంకల్ బాగ్ పుష్కర ఘట్​ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు.

తుంగభద్ర పుష్కరాలకు స్వల్పంగా పెరిగిన భక్తుల సంఖ్య
తుంగభద్ర పుష్కరాలకు స్వల్పంగా పెరిగిన భక్తుల సంఖ్య

కర్నూలులో తుంగభద్ర నది పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. సెలవురోజు కావటంతో అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తికపౌర్ణమి సందర్భంగా సందడి మరింత పెరిగింది. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు నదిలో దీపాలు వదులుతున్నారు. నదిలో తేలియాడుతూ వెలుగులు చిమ్ముతున్న దీపాలుప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Last Updated : Nov 29, 2020, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details