ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో నిరాడంబరంగా నిమజ్జనం - నంద్యాలలో నిరాడంబరంగా వినాయక నిమజ్జనం

కర్నూలు జిల్లా నంద్యాలలో నిరాడంబరంగా వినాయక ప్రతిమల నిమజ్జనం జరిగింది. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

immersion of Vinayaka in Nandyala
నంద్యాలలో నిరాడంబరంగా వినాయక నిమజ్జనం

By

Published : Aug 26, 2020, 8:20 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో నిరాడంబరంగా నిమజ్జనాన్ని నిర్వహించారు. పట్టణ సమీపంలోని చిన్న చెరువు వినాయక ఘాట్ వద్ద కార్యక్రమం జరిగింది. నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details