ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలం ఎం.పెడేకల్లు గ్రామంలో విషాదం జరిగింది. భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Jun 18, 2020, 11:35 PM IST

kurnool district
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య.

కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ఎం.పెడేకల్లు గ్రామానికి చెందిన వెంకటపవన్​ కుమార్​ భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి నందికొట్కూరుకు చెందిన నాగమణితో 2015లో వివాహం అయ్యింది. వీరికి ఒక కూతురు ఉంది. మూడేళ్లుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details