ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రామ సచివాలయ భవనం నిర్మాణాన్ని ఆపండి: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

By

Published : Aug 10, 2021, 3:48 PM IST

కర్నూలు జిల్లాలోని జి.సింగవరంలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణాన్ని ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదల శాఖ స్థలంలో నీటిపారుదలశాఖ స్థలంలో భవన నిర్మాణాన్ని చేపట్టడం ఏంటన్న కోర్టు.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

కర్నూలు జిల్లాలోని జి.సింగవరంలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణాన్ని ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నీటిపారుదల శాఖ స్థలంలో భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నాగేంద్ర అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు హైకోర్టులో విచారణ జరిగింది. భవన నిర్మాణాన్ని ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details