కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్ణణంలో లాక్డౌన్ కారణంగా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు... ఆర్యవైశ్య సంఘం నిర్వాహకులు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో 9 రకాల వస్తువులతో కూడిన కిట్లను తయారు చేయించారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ చేతులుమీదుగా పంపిణీ చేశారు.
ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పేదలకు సరుకుల పంపిణీ - latest helping hands in kurnool dst
కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పేదలకు 9 రకాల సరుకులను పంపిణీ చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే చేతులమీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆర్వవైశ్య సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసరాల పంపిణీ