ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రాలయం సన్నిధిలో  గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం - undefined

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని పారిశ్రామిక వేత్త మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

మంత్రాలయం సన్నిధిలో  గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం

By

Published : May 28, 2019, 8:03 AM IST

మంత్రాలయం సన్నిధిలో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం
కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామిని పారిశ్రామిక వేత్త, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వీరికి శ్రీ మఠం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details