ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురి అరెస్ట్ - forged cotton seeds sales at kurnool district

నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను కర్నూలు జిల్లా బైలుప్పులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

four-persons-arrested-to-sale-forged-cotton-seeds-at-goonegondla-kurnool-district
నకిలీ పత్తి విత్తనాలు అముతున్న నలుగురి అరెస్ట్

By

Published : Jun 29, 2020, 2:55 PM IST

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పులలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయాధికారి చేసిన సోదాల్లో 140 కిలోల పత్తి విత్తనాలు బయటపడ్డాయి. లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, రాజు, హనుమంతు అనే వ్యక్తుల ఇంట్లో నుంచి ఈ నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ప్రేమించాడు... పెద్దల్ని ఒప్పించాడు.. కానీ అంతలోనే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details