కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం బంధువులను మాజీమంత్రి భూమా అఖిల ప్రియ పరామర్శించారు. సలాం భార్య నూర్జహాన్ తల్లి మాబున్నిషాతో మాట్లాడి ఓదార్చారు. అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్యను పక్కనపెట్టి.. వైకాపా ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.
సలాం బంధువులకు మాజీమంత్రి అఖిలప్రియ పరామర్శ - Kurnool district latest news
ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం బంధువులను మాజీమంత్రి భూమా అఖిల ప్రియ పరామర్శించారు. సలాం బంధువులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
![సలాం బంధువులకు మాజీమంత్రి అఖిలప్రియ పరామర్శ Former Minister Akhila Priya visits Salam's relatives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9512258-1062-9512258-1605093959428.jpg)
సలాం బంధువులకు మాజీమంత్రి అఖిలప్రియ పరామర్శ
సలాం బంధువులకు మాజీమంత్రి అఖిలప్రియ పరామర్శ
ఇదీ చదవండీ... 'సలాం కుటుంబం ఆత్మహత్యపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది'