ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అడవులు, పులుల సంరక్షణకు చర్యలు' - మహానందీశ్వర ఆలయాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారి

కర్నూలు జిల్లా మహానందిలో మహానందీశ్వర ఆలయాన్ని అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దర్శించుకున్నారు. అటవీ, పులుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

forest officer in mahanandi temple
మహానందీశ్వర ఆలయాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారి

By

Published : Jan 17, 2020, 1:49 PM IST

మహానందీశ్వర ఆలయాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారి
అటవీ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నీరప్ కుమార్ తెలిపారు. కర్నూలు జిల్లా మహానందిలో మహానందీశ్వర ఆలయాన్ని నీరప్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. అనంతపురం-అమరావతి రహదారి ఏర్పాటు అడవిలో వేయాల్సిన స్థలాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు. అడవిలో ప్రస్తుతం ఉన్న రైల్వేలైన్​ పైనుంచి జంతువులు వెళ్లకుండా తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details