ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు.

By

Published : May 23, 2021, 10:02 AM IST

flagpole installation
అనంత పద్మనాభ స్వామి ఆలయం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details