ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంది విగ్రహ దొంగలు.. ఐదుగురు అరెస్ట్​ - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఈనగండ్ల గ్రామంలో నంది విగ్రహ దొంగలు పట్టుబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Five Nandi idol robbers arrested
ఐదు మంది నంది విగ్రహా దొంగలు అరెస్ట్​

By

Published : Mar 18, 2021, 10:36 AM IST

కర్నూలు జిల్లా ఈనగండ్ల గ్రామంలో ఈ నెల 12న అర్ధరాత్రి స్థానిక ఆలయంలోని నంది విగ్రహం చోరీ అయ్యింది. ఆలయ పూజారి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. వారి నుంచి విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని.. గ్రామస్థులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details