ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: 18 నెలల కుమారుడి గొంతు కోసి చంపిన తండ్రి

కర్నూలు జిల్లా సి.బెలగళ్‌ మండలం చింతమానుపల్లెలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఓ తండ్రి తన18 నెలల కుమారుడి గొంతు కోసి చంపాడు.

By

Published : Jun 13, 2020, 10:48 AM IST

Updated : Jun 13, 2020, 5:19 PM IST

father  murdered his two year old daughter  in chinthamanupalle
రెండేళ్ల కూతురి గొంతుకోసి చంపిన తండ్రి

కర్నూలు జిల్లా సి.బెలగళ్‌ మండలం చింతమానుపల్లెలో దారుణం జరిగింది. కన్న తండ్రే కాలయముడయ్యాడు. ఓ తండ్రి తన 18 నెలల కుమారుడి గొంతు కోసి చంపాడు. నాగేశ్వర రెడ్డి, సరితలకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సందీప్​కు 18 నెలలు. రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రి కత్తితో బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది. అతనికి మతిస్థిమితం లేదని..అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బంధువులు తెలిపారు.

Last Updated : Jun 13, 2020, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details