ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో విత్తనాల కోసం రైతుల పడిగాపులు - కర్నూలు జిల్లాలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు

కర్నూలు జిల్లాలో శనగ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో విత్తనాల కోసం పడిగాపులు గాస్తున్న రైతులు

By

Published : Oct 1, 2019, 9:13 PM IST

కర్నూలు జిల్లాలో విత్తనాల కోసం పడిగాపులు గాస్తున్న రైతులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శనగ రాయితీ విత్తనాల పంపిణీ కేంద్రంలో సర్వర్ మొరాయించింది. విత్తనాల కోసం వచ్చిన రైతులు పంపిణీ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్నారు. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details