కర్నూలు నగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో ఐదవ రోజు జూనియర్స్ విభాగంలో యువ ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడ్డారు. నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సి.బెళగల్ ఏపీ మోడల్ జూనియర్ కళాశాల, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్లు విజయం సాధించాయి.
ప్రతిభ కనబరుస్తున్న యువ క్రికెటర్లు - కర్నూలు క్రికెట్ టోర్నమెంట్ న్యూస్
ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 టోర్నీలో యువ క్రికెటర్లు నువ్వా.. నేనా అన్నట్లుగా విజయం కోసం తలపడ్డారు. కర్నూలు నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో ఐదవ రోజుకు చేరుకున్న జూనియర్స్ విభాగంలో క్రీడాకారులు ప్రతిభ కనపరిచారు.
కర్నూల్లో ప్రతిభ కనపరుస్తున్న యువ క్రికెటర్లు