కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన హెవీ డ్రైవింగ్ స్కూలును ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. సుశిక్షితులైన డ్రైవర్లు ఉన్నప్పుడే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని ఎంపీ అన్నారు. శిక్షణలో భాగంగా 16 రోజులు డ్రైవింగ్, 16 రోజులు థియరీ ఉంటుందని ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజర్ టీవీ రామం తెలిపారు.
డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన ఎంపీ - kurnool dst tja news
కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన హెవీ డ్రైవింగ్ స్కూలును ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి ప్రారంభించారు. డ్రైవర్లు సుశిక్షితులై ఉన్నప్పుడు ప్రమాదాల తక్కువగా జరుగుతాయని ఎంపీ తెలిపారు.
driving school statred by mp in kurnool dst nadriving school statred by mp in kurnool dst nandyala ndyala