ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెంపుడు కుక్కకు అంత్యక్రియలు

ఆరేళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకం మృతి చెందటంతో...యజమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యంతో చనిపోయిన కుక్కకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి జంతు ప్రేమను చాటుకున్న ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

By

Published : Sep 6, 2019, 9:58 PM IST

పెంపుడు కుక్కకు అంత్యక్రియలు

పెంపుడు కుక్కకు అంత్యక్రియలు

సొంత కుటుంబ సభ్యులనే పట్టించుకోని ఈ రోజుల్లో....పెంపుడు కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి జంతు ప్రేమను చాటుకుంది కర్నూలు జిల్లా డోన్​కు చెందిన ఓ కుటుంబం. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్న విజయ్ కుమార్... ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. 6ఏళ్లుగా దానిని కంటికి రెప్పలా... కన్న బిడ్డలా సంరక్షిస్తున్నారు. అయితే అనారోగ్యంతో కొన్ని రోజులుగా బాధపడుతున్న స్నూపీ మృతి చెందటంతో...యజమానుల బాధ వర్ణనాతీతంగా మారింది. స్నూపీకి అంత్యక్రియలు నిర్వహించి... తమ ప్రేమను చాటుకున్నారు.

For All Latest Updates

TAGGED:

DOGSNOOPHI

ABOUT THE AUTHOR

...view details