ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ - కర్నూలులో జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ

ఆర్డిటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో 60 మంది పాత్రికేయులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

essentials to journalists
essentials to journalists

By

Published : May 5, 2020, 7:01 PM IST

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పాత్రికేయులకు.. ఆర్డిటీ స్వచ్ఛంద సంస్థ నిత్యావసరాలను అందించింది. లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు సాయం అందించింది. తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details